కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో విచిత్రం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పేరుతో ఏకంగా 42 ఓట్లు నమోదుకాగా.. వయసు, ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌-257) అభ్యర్థిగా పోటీచేస్తున్న ...
కేంద్రంలో 11 ఏళ్ల మోదీ పాలన.. రాష్ట్రంలో పదేళ్ల  కేసీఆర్‌ పాలన.. 14 నెలల కాంగ్రెస్‌ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ భాజపా, భారాస ...
ప్రతిభ ఉన్నవాళ్లకు రాష్ట్రంలోనే ఎదిగే అవకాశాలు సృష్టిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
విశాఖ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కోడికత్తితో హత్యాయత్నం జరిగినట్లు దాఖలైన కేసుపై విచారణను విశాఖలోని ఎన్‌ఐఏ ...
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నారు. డిప్యుటేషన్‌లపై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు సర్వీసు అప్‌డేట్‌ చేసుకునేందుకు సమయం క ...
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏపీ ఫైబర్‌నెట్‌ పంచాయితీ మంత్రి జనార్దన్‌రెడ్డి వద్దకు చేరింది. దీనిపై నివేదికలు ఇవ్వాలని ఛైర్మన్‌ జీవీ రెడ్డి, ఎండీ ...
ఇన్నాళ్లుగా అంధకారంలో మగ్గుతున్న మన్యంలోని కొండ శిఖర గ్రామాలు విద్యుత్‌ వెలుగులను చూస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కేంద్రం ...
వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశుపోషణపై ఆధారపడి జీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమకు మరింత చేయూత ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈనాడు, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)-2.0 కింద రాష్ట్రానికి ...
మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో రెవెన్యూ ఫైళ్ల దహనం కుట్రలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే ...