కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పనితీరును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ...
ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారానే మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఉప సభాపతి ...
తితిదే పాలకమండలి సభ్యుడు, ఉద్యోగుల మధ్య వివాదానికి తెరపడింది. శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద మూడు రోజుల క్రితం తితిదే ఉద్యోగిని ...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)-2025 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ నెల 24 నుంచి ...
నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ...
టీటీ ప్రభాకర్‌బాబు.. ఏపీ పోలీసు శాఖలో ప్రస్తుతం అదనపు ఎస్పీ హోదాలో పని చేస్తున్నారు. వైకాపా హయాంలో 2019 ఆగస్టు 10 నుంచి 2020 ...
ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే నుంచి పెదవేగి మండలం విజయరాయి వెళ్లే మార్గంలోని తమ్మిలేరుపై వంతెన నిర్మిస్తామని జగన్‌ హామీ ...
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఏడాది బీఈడీ, ఎంఈడీ కోర్సులను పునఃప్రారంభించనుంది. బీఈడీ ఏడాది కోర్సులను పదేళ్ల క్రితమే నిలిపివేసిన ఎన్‌సీటీఈ.. అప్పటి నుంచి రెండేళ ...
రాజధాని అమరావతిలో కృష్ణా కరకట్ట రహదారిని తొలిదశలో ప్రకాశం బ్యారేజి నుంచి 7.2 కిలోమీటర్ల దూరం నాలుగు వరుసలుగా నిర్మించనున్నారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ముషీరాబాద్‌ ఠాణాల్లో తనపై నమోదైన రెండు వేర్వేరు కేసులను కొట్టివేయాలని కోరుతూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారించిన హైకోర్టు శుక్రవారం ...
రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
వైకాపా ప్రభుత్వం అండతో భూములు కొట్టేసిన ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల భూబాగోతం వెలుగుచూస్తోంది. 55 ఎకరాల ...