మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా ఈ నెల 23న మధ్యాహ్నం వరకు ఆర్జిత పూజల్లో శ్రీస్వామి నిత్యకల్యాణం, పుష్పార్చనతో ...
అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థులకు ఇంటర్న్షిప్ల కోసం అంతర్జాతీయ ఎంఓయూలు కుదుర్చుకోవాలి. భారత్ లేదా విదేశాల్లో ప్రముఖ విద్య, ...
మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలంటూ ఫిర్యాదు దాఖలు చేసిన రాజలింగమూర్తి మృతిచెందిన నేపథ్యంలో అది ఎలా విచారణార్హమంటూ ...
మా భూములకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అన్ని అధారాలు ఉన్నాయి. ఎస్ఎఫ్ఏ (సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్)లోనూ మా పేర్లే ఉన్నాయి. అయినా మా భూమిని/స్థలాన్ని 22ఏ (నిషేధిత భూములు) జాబితాలో చేర్చారు.
విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ) ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, ప్రజాభివృద్ధి ...
పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ...
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలు ప్రజలకు చేరువ అవుతున్నాయా లేవా అని ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్, క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయిలను అంచనా వేస్తున్నారు.
అనకాపల్లి నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు.
అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తున్న ప్రతీకార సుంకాలను ఎదుర్కోవడానికి ‘సున్నాకు సున్నా’ టారిఫ్ వ్యూహాన్ని భారత్ ...
జీఎంఆర్ గ్రూపు ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రయాణికుల సంఖ్య 5 ...
ప్రస్తుత సంవత్సరం (2025)లో ఇప్పటివరకు అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద విలువ 11.9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1 లక్ష కోట్లు) తగ్గి 66.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.5,75,000 కోట్ల)కు పరిమితమైంది.
టాస్ గెలవడం.. బౌలింగ్ ఎంచుకోవడం.. లక్ష్యం ఎంతైనా ఛేదించేయడం.. ఈసారి మహిళల ప్రిమియర్ లీగ్లో ప్రతి జట్టూ చేస్తోందిదే. తొలి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results