గేట్లు తెరిస్తే కాలువల్లో నీళ్లు పారకుండా అడ్డుపడే పూడిక.. పొలాలకు మళ్లించేందుకు నిర్మాణంకాని తూములు.. అవి ఉన్నచోట లీకేజీలు..
తప్పుడు పత్రాలతో తమ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లకు చెందిన ...
గ్రూప్-2కు సంబంధించి ఈ నెల 23న జరగనున్న మెయిన్స్ను నిలుపుదల చేయడానికి హైకోర్టు సింగిల్ జడ్జి నిరాకరించడంతో గాజువాకకు ...
చిన్న తరహా ఖనిజాల (మైనర్ మినరల్స్) జాబితాలో ఉన్న బెరైటీస్, క్వార్ట్జ్, ఫెలస్పర్, మైకాలను ప్రధాన ఖనిజాల (మేజర్ మినరల్స్) ...
కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పనితీరును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ...
ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారానే మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఉప సభాపతి ...
తితిదే పాలకమండలి సభ్యుడు, ఉద్యోగుల మధ్య వివాదానికి తెరపడింది. శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద మూడు రోజుల క్రితం తితిదే ఉద్యోగిని ...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)-2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 24 నుంచి ...
విశాఖ జిల్లా పద్మనాభం-నీళ్లకుండీల రోడ్డు వైకాపా హయాంలో మొత్తం గుంతలు పడి అధ్వానంగా తయారైంది. అటుగా వెళ్లేవారికి ఒళ్లు హూనం అయిపోయేది.
నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ...
టీటీ ప్రభాకర్బాబు.. ఏపీ పోలీసు శాఖలో ప్రస్తుతం అదనపు ఎస్పీ హోదాలో పని చేస్తున్నారు. వైకాపా హయాంలో 2019 ఆగస్టు 10 నుంచి 2020 ...
ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే నుంచి పెదవేగి మండలం విజయరాయి వెళ్లే మార్గంలోని తమ్మిలేరుపై వంతెన నిర్మిస్తామని జగన్ హామీ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results